విద్యార్థులు లేరనే సాకుతో పాఠశాలలను మూసివేయడం సరికాదు

54பார்த்தது
విద్యార్థులు లేరనే సాకుతో పాఠశాలలను మూసివేయడం సరికాదు
రాష్ట్రంలో విద్యార్థులు లేరనే సాకుతో 1, 600 ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ అన్నారు. గురువారం మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడిని అరికట్టి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించడం శోచనీయమని విమర్శించారు.

தொடர்புடைய செய்தி