న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం

54பார்த்தது
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం
మంచిర్యాల పట్టణంలో శనివారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి అరుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్ మాట్లాడుతూ కుల నిర్మూలన, ప్రతి ఒక్కరికీ విద్య అందాలనే లక్ష్యంతో జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్ ను స్థాపించారని తెలిపారు.

தொடர்புடைய செய்தி