మంచిర్యాల: ప్రజా ప్రయోజనాల కోసం మార్కెట్ భవనం కూల్చివేత

84பார்த்தது
మంచిర్యాల: ప్రజా ప్రయోజనాల కోసం మార్కెట్ భవనం కూల్చివేత
ప్రజా ప్రయోజనాల కోసమే నిర్మాణంలో ఉన్న సమీకృత కూరగాయల మార్కెట్ భవనాన్ని కూల్చివేసినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు శుక్రవారం అన్నారు. మంచిర్యాల పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రులను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్లో భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

தொடர்புடைய செய்தி