గణేష్ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

53பார்த்தது
గణేష్ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో విశ్వకళ సమితి గణేష్ మండలి ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య సందర్శించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు.

தொடர்புடைய செய்தி