ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

54பார்த்தது
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో దండేపల్లి మండలంలోని మామిడిపల్లికి చెందిన కొప్పుల బుచ్చయ్య(50) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ మంగళవారం తెలిపారు. బుచ్చయ్య నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్తానని 10 లక్షల వరకు అప్పులు చేశాడు. మోసపోయాయని గుర్తించిన బుచ్చయ్య తనకున్న భూమిని కూడా అమ్మాడు. అయినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
.

தொடர்புடைய செய்தி