సింగరేణి మైనింగ్ స్టాఫ్ , ఓవర్మెన్స్ పై బెదిరింపులు

70பார்த்தது
సింగరేణి మైనింగ్ స్టాఫ్ , ఓవర్మెన్స్ పై  బెదిరింపులు
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 1 గనుల్లో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మొతుకూరి కొమురయ్య మైనింగ్ స్టాఫ్ పై, ఓవర్మెన్స్ పై, బెదిరింపులు, దాడులకు పూనుకుంటున్న విధానానికి మైనింగ్ స్టాఫ్ నల్ల బ్యాడ్జిలతో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ , యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్యలను కోరారు.

தொடர்புடைய செய்தி