సివిల్స్ అర్హులకు ఆర్థిక సహాయం అందజేత

80பார்த்தது
సివిల్స్ అర్హులకు ఆర్థిక సహాయం అందజేత
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా రాష్ట్రంలోని సివిల్స్ కు అర్హులైన యువతకు సింగరేణి సంస్థ సౌజన్యంతో రూ. లక్ష ఆర్థిక సహాయం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. సెక్రటేరియట్ లో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తో కలిసి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி