గోదావరి నదిని పరిశీలించిన మాజీ మంత్రి కేటీఆర్

64பார்த்தது
జైపూర్ మండలంలోని ఇందారం వద్ద గోదావరి నదిని శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. జలాశయాల సందర్శనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కన్నెపల్లి పంపు హౌస్ సందర్శనకు వెళుతూ గోదావరి నదిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி