కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు

82பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు
జైపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ప్రసాద్ తో పాటు 100 మంది యువకులు, మహిళలు మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி