యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సింగరేణిలో ప్రమాదాలు

51பார்த்தது
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సింగరేణిలో ప్రమాదాలు
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సింగరేణిలో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తింపు సంఘం ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ భూగర్బ, ఉపరితల గనుల్లో రక్షణ చర్యలు చేపట్టకుండా బొగ్గు ఉత్పత్తి చేయడం వల్ల కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేసి కార్మికుల ప్రాణాలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி