కాసిపేట మండలంలో విషాదం

52பார்த்தது
కాసిపేట మండలంలో విషాదం
కాసిపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం కాసిపేట మండలం దేవాపూర్ లో ఇద్దరు వ్యక్తులను ఓ పాము కాటేసింది. గ్రామస్తులు గమనించగా వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే యువకుడు నవీన్ మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி