సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిర్ణయం హర్షనీయం

53பார்த்தது
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపి, పిఎంపిలకు శిక్షణ సర్టిఫికెట్లు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షనీయమని అనుభవ వైద్యుల సంఘం నాయకులు అన్నారు. సీఎం ప్రకటన పట్ల ఆనంద వ్యక్తం చేస్తూ కన్నెపల్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి శిక్షణ తరగతులు, సర్టిఫికెట్ కోర్టుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி