టిఎస్ ఆర్టిసి కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి

61பார்த்தது
టిఎస్ ఆర్టిసి కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి
తాండూర్ మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కార్గో ఏటీఎం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల అధికారి తెలిపారు. స్థానిక ఐబీ సెంటర్ లో నూతనంగా కార్గో సేవల సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో ద్వారా తక్కువ ధరలో సురక్షితంగా వేగంగా సరుకులను చేరవేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி