విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

81பார்த்தது
విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ బీరుకూరి ప్రవీణ్ బాబు అన్నారు.
కాసిపేట మండలంలోని కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూల్ లలో జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు, మందులు పంపిణీ చేశారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలతో పాటు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జవహర్ బాల్ మంచ్ పనిచేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி