బెల్లంపల్లి: సింగరేణి ప్రగతికి కృషి చేయాలి

58பார்த்தது
బెల్లంపల్లి: సింగరేణి ప్రగతికి కృషి చేయాలి
సింగరేణి సంస్థను అభివృద్ధిలో బాటలో నిలిపివేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన ఉజ్వల సింగరేణి- ఉద్యోగుల పాత్ర కార్యక్రమం బెల్లంపల్లి ఏరియా గోలేటి సి ఈ ఆర్ క్లబ్ లో నిర్వహించారు. సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన పెర్క్ అలవెన్స్ పై ఉద్యోగులకు ఆదాయ పన్ను లేకుండా కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி