శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి

60பார்த்தது
శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ అన్నారు. పట్టణంలోని గాంధీ నగర్ లో ఏర్పాటు చేసిన శివ సాయి గణేష్ మండపాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గణేష్ శోభాయాత్రలో నిమజ్జన కార్యక్రమంలో పోలీస్ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. డిజె సౌండ్ సిస్టం అనుమతి లేదన్నారు. టూ టౌన్ ఎస్ఐ మహేందర్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி