వివిధ పార్టీల నాయకులతో ఆర్డీవో సమావేశం

68பார்த்தது
వివిధ పార్టీల నాయకులతో ఆర్డీవో సమావేశం
బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల రాజకీయ పార్టీల నాయకులతో ఆర్డిఓ హరికృష్ణ సమావేశం బుధవారం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ నమోదు కోసం హౌస్ టు హౌస్ సర్వేను విజయవంతం చేయడానికి అన్ని పార్టీల వారు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, రెవెన్యూ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி