నీటి గోసతో అల్లాడుతున్న ప్రజలు

68பார்த்தது
నీటి గోసతో అల్లాడుతున్న ప్రజలు
నెన్నెల మండలం గంగారం గ్రామంలోని కురుమ వాడలో నెల రోజులుగా తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. బోర్ చెడిపోవడంతో తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కురుస్తున్న వర్షాల కారణంగా నీటి కోసం దూరం వెళ్లలేక పోతున్నామని అధికారులు స్పందించి బోర్ మరమ్మతులు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி