కన్నేపల్లిలో పీడీఎస్ బియ్యం పట్టివేత

53பார்த்தது
కన్నేపల్లిలో పీడీఎస్ బియ్యం పట్టివేత
కన్నెపల్లి మండల కేంద్రంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నట్లు కన్నెపల్లి ఎస్సై గంగారం తెలిపారు. కన్నెపల్లి మండల కేంద్రంలోని సముద్రాల శంకరయ్య ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 13‌.50 క్వింటాళ్ల బియ్యాన్ని ఆదివారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி