కన్నెపల్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

61பார்த்தது
కన్నెపల్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
రైతులకు రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కన్నెపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీపీ మాధవరపు సృజన హాజరై పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కన్నేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி