పాలిటెక్నిక్ విద్యార్థులను చితకబాదిన బయటి వ్యక్తులు

69பார்த்தது
పాలిటెక్నిక్ విద్యార్థులను చితకబాదిన బయటి వ్యక్తులు
బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుండగా తృతీయ సంవత్సరం, ప్రథమ సంవత్సర విద్యార్థులకు మొబైల్ ఫోన్ విషయంలో గొడవ జరిగింది. దీంతో ప్రథమ సంవత్సరానికి చెందిన బెల్లంపల్లి విద్యార్థి తన స్నేహితులను రప్పించి తృతీయ సంవత్సర విద్యార్థులపై దాడి చేయించారు. దీంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி