పరిసరాలను శుభ్రం చేసిన మున్సిపల్ కమిషనర్

84பார்த்தது
పరిసరాలను శుభ్రం చేసిన మున్సిపల్ కమిషనర్
స్వయంగా చీపురు చేతబట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కమిషనర్ స్వయంగా పార్కులోని పరిసరాలను శుభ్రం చేసి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி