ఎల్లంపల్లి వాటర్ స్కీం పాయింట్ ను సందర్శించిన ఎమ్మెల్యే

69பார்த்தது
ఎల్లంపల్లి గోదావరి వాటర్ స్కీం పాయింట్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సందర్శించారు. ఎల్లంపల్లి నుండి బెల్లంపల్లి వరకు వాటర్ సప్లయ్ ఎలా చేయాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో బెల్లంపల్లి ప్రజలు త్రాగునీరు గోదావరి నుండి కాకుండా అడా ప్రాజెక్ట్ వాటర్ సప్లై చేయడం వల్ల రోగాల బారిన పడుతున్నామని చెప్పడంతో ప్రజల గోదావరి వాటర్ హామీ నెరవేర్చుతున్నానని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி