బెల్లంపల్లి బస్తీలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే

56பார்த்தது
బెల్లంపల్లి బస్తీలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బెల్లంపల్లి బస్తి నాలుగో వార్డులో ఏర్పాటు చేసిన దుర్గామాతను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్కీ డ్రా లో గెలుపొందిన విజేతకు ఆయన బ్యాటరీ స్కూటర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி