రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వినోద్

56பார்த்தது
కాసిపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 8వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నిరుపేదలకు అండగా నిలిచిన మహనీయ వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.

தொடர்புடைய செய்தி