బెల్లంపల్లి: మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

64பார்த்தது
బెల్లంపల్లి: మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
మహారాష్ట్రలోని చంద్రాపూర్ మహంకాళి దేవాలయంలో నిర్వహించిన అమ్మవారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే దంపతులు గడ్డం వినోద్ వెంకటస్వామి, రమలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ, సంతోషాలతో, పాడిపంటలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.

தொடர்புடைய செய்தி