పోచమ్మ చెరువులో పడి వ్యక్తి మృతి

83பார்த்தது
పోచమ్మ చెరువులో పడి వ్యక్తి మృతి
చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. బెల్లంపల్లి బస్తీకి చెందిన పోతురాజుల నరసయ్య (60) పూలు తీసుకొస్తానని బుధవారం ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పట్టణంలో గాలించారు. పోచమ్మ చెరువు వద్ద దుస్తులు కనిపించడంతో చెరువులో గాలించగా అతని మృతదేహం లభ్యమైనది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி