ఖర్జీ రీచ్ ను అందుబాటులోకి తీసుకురావాలి

50பார்த்தது
ఖర్జీ రీచ్ ను అందుబాటులోకి తీసుకురావాలి
వెన్నెల మండలంలోని కర్జీ ఇసుక రీచ్ ను అందుబాటులోకి తీసుకురావాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి కోల్పోతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி