ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

82பார்த்தது
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి స్వరూప రాణి అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్ పిహెచ్ సీ పరిధిలోగల పది అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న 15 మంది పోషకాహార లోపం గల పిల్లలకు గ్రోత్ మానిటరింగ్ స్క్రీనింగ్ ను వైద్యురాలి సౌజన్య పర్యవేక్షణలో నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి తగిన సలహాలు, సూచనలు అందజేశారు.

தொடர்புடைய செய்தி