పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డిసిపి

71பார்த்தது
పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డిసిపి
తాండూర్ మండలంలోని తాండూర్, మాదారం పోలీస్ స్టేషన్లను మంచిర్యాల డిసిపి భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించి స్టేషన్లలో నమోదవుతున్న కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసిపి మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలగాలన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி