బెల్లంపల్లి ఏరియాలో కార్పొరేట్ జీఎం పర్యటన

53பார்த்தது
బెల్లంపల్లి ఏరియాలో కార్పొరేట్ జీఎం పర్యటన
బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో కార్పొరేట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జీఎం రమేష్ పర్యటించారు. ఏరియా శ్రీనివాస్ తో కలిసి కైరీగూడా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉల్లిపిట్ట, డోర్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. వెస్ట్ వ్యూ పాయింట్ నుంచి కైరిగూడ ఓపెన్ కాస్ట్ స్థలాలు వీక్షించారు.

தொடர்புடைய செய்தி