కాలువలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు

83பார்த்தது
కాలువలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు
బెల్లంపల్లి పట్టణంలో అక్రమంగా కాలువలు కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలపై తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు అన్వర్ ఖాన్, కలెక్టర్ కుమార్ దీపక్ కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ స్థానిక పోచమ్మ చెరువు నుంచి రాంనగర్ అండర్ బ్రిడ్జి వరకు ఉన్న కాలువను కబ్జా చేసి రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టి ఇంటి నెంబర్లు పొందుతున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி