బెల్లంపల్లి గురుకుల పాఠశాలకు తాళం తీసిన యజమాని

76பார்த்தது
బెల్లంపల్లి గురుకుల పాఠశాలకు తాళం తీసిన యజమాని
భవనం అద్దె చెల్లించడం లేదని ఆరోపిస్తూ బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల పాఠశాలకు మంగళవారం సదరు యజమాని తాళం వేశారు. గత తొమ్మిది నెలలుగా అద్దె బాకీ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అద్దె చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி