అటవీ ఉద్యోగం కర్ర మీద స్వాముల లాంటిది... డిఎఫ్ఓ

74பார்த்தது
అటవీ ఉద్యోగం కర్ర మీద సాము లాంటిదని మంచిర్యాల డిఎఫ్ఓ అన్నారు.. ధర్మారావుపేట అటవీ సెక్షణాధికారి వేల్పుల ప్రభాకర్ రావు పదవి విరమణ కార్యక్రమం బెల్లంపల్లి పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్మెంట్ సహజమని ఆయన వివరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி