ఉమ్మి వేస్తూ రోటీలు తయారీ.. వీడియో వైరల్

2557பார்த்தது
యూపీలోని బాగ్ పత్ జిల్లా రతౌల్ పట్టణంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. చికెన్ కార్నర్ అనే హోటల్ లో ఓ వ్యక్తి స్పీడ్ గా రోటీలు తయారు చేస్తుంటాడు. రోటీలు చేస్తూ మధ్య మధ్యలో పిండిపై ఉమ్మి వేస్తాడు. ఆ తర్వాత రొట్టెలు కాల్చి.. వాటినే కస్టమర్లకు సర్వ్ చేస్తారు. దీనిని ఓ కస్టమర్ తన కారులో నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

தொடர்புடைய செய்தி