ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: అదనపు ఎస్పీ

82பார்த்தது
ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: అదనపు ఎస్పీ
వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన 20 మంది నుంచి ఫిర్యాదులను జిల్లా అదనపు ఎస్పీ రాందాస్ తేజోవత్ అందించారు. ఫిర్యాదుదారులతో అదనపు ఎస్పీ మాట్లాడి, వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులను ఫిర్యాదుదార్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు ఎస్పీ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி