ఒకే వినాయకుడిని స్థాపన చేసి ఐకమత్యాన్ని చాటుతున్నారు

83பார்த்தது
ఒకే వినాయకుడిని స్థాపన చేసి ఐకమత్యాన్ని చాటుతున్నారు
నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో 48 ఏళ్లుగా ఒకే వినాయకుడిని ప్రతిష్టాపన చేసి ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో వాడవాడలా గణనాథుడిని ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తారు. అందుకు భిన్నంగా గ్రామంలో ఒకే వినాయకుడిని ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తున్నారు. శుక్రవారం శ్రీగిరి పీఠం శివానంద స్వామి వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఐకమత్యాన్ని కొనియాడారు.

தொடர்புடைய செய்தி