ఆరోగ్య వాహిని సేవలను ప్రశంసించిన కలెక్టర్

72பார்த்தது
ఆరోగ్య వాహిని సేవలను ప్రశంసించిన కలెక్టర్
జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలలో నిరుపేదలకు ఆరోగ్య వాహిని మొబైల్ దవాఖాన ద్వారా అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు. మంగళవారం నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలో ఆరోగ్య వాహిని మొబైల్ వాహనం ద్వారా గ్రామస్తులకు అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. గ్రామాలకు వెళ్లి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని నిర్వాహకులు చల్లా సురేష్ ను అభినందించారు.

தொடர்புடைய செய்தி