పాలస్తీనపై ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలి

53பார்த்தது
పాలస్తీనపై ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలి
ఇజ్రాయిల్ దేశం పాలసీనపై గత సంవత్సరం ఇదే నెల యుద్ధం ప్రారంభించిందని, సంవత్సరం కాలం పాటు జరిపిన యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఆస్తి నష్టం జరిగిందని సిపిఎం జిల్లా నాయకులు ఏపీ మల్లయ్య అన్నారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో కల్వకుర్తిలో నిరసన వ్యక్తం చేశారు. యుద్ధం పశ్చిమ ఆసియా ఖండం లోని లేబనాన్ ఇరాన్ ఇరాక్ సిరియా లకు పాకినదని ఇది మంచిది కాదని అన్నారు.

தொடர்புடைய செய்தி