అధిక ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్

57பார்த்தது
ఒకే రకమైన పంట సాగు చెయ్యకుండా రైతులు అధిక ఆదాయం వచ్చే ఆయిల్‌ పామ్‌ సాగు వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామంలో నరసింహారెడ్డి రైతు తన 18 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ సాగును కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. సంప్రదాయ పంటలకు బదులుగా అధిక లాభాలు అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி