గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేద్దాం

79பார்த்தது
గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేద్దాం
జాతి పిత మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు అందరం కృషి చేద్దామని ఎమ్మెల్యే శ్రీహరి, ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని మహత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సత్యం, అహింస, సత్యాగ్రహం అనే మూడు ఆయుధాలతో బ్రిటిష్ వారితో పోరాటం చేసి భారత దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி