మక్తల్: కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

78பார்த்தது
మక్తల్: కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
మక్తల్ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శనివారం నిర్వహించిన కళ్యాణం, రథోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళ్యాణం లో పాల్గొన్నారు. రథోత్సవానికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி