పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టిన బీజేపీ కార్యకర్తలు

75பார்த்தது
పారిశుద్ధ్య  కార్యక్రమం చేపట్టిన బీజేపీ కార్యకర్తలు
నర్వ మండల కేంద్రంలోని గురువారం లక్కర్ దొడ్డి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టిన బీజేపీ కార్యకర్తలు. గ్రామంలో దేవాలయాలలో పాఠశాల గ్రామంలో చెత్త చెదారం లేకుండా గడ్డి మొక్కల్ని పిచికారి చేయించారు. గ్రామ పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో.. వాళ్ల సొంత నిధులతో బీజేపీ కార్యకర్తలు అయినా నరేష్ ఖాసీం చేపట్టామని కొనియాడారు.

தொடர்புடைய செய்தி