అనుమతులు లేకుండా రోడ్లు తవ్వితే చర్యలు

68பார்த்தது
మున్సిపాలిటీ అనుమతులు లేకుండా రోడ్లు తవ్వితే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శనివారం అన్నారు. మక్తల్ పట్టణంలో కేబుల్ వైర్లు అమర్చేందుకు జేసిబితో తవ్వకాలు చేస్తున్న క్రమంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసం అయ్యాయి. దీంతో ప్రజలు త్రాగునీటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పని ప్రాంతానికి చేరుకొని పనులు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி