పీటీ ఉషను కలిసిన ఏపీ జితేందర్ రెడ్డి

52பார்த்தது
పీటీ ఉషను కలిసిన ఏపీ జితేందర్ రెడ్డి
రాజ్యసభ సభ్యురాలు, ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు పీటీ ఉష ను మహబూబ్ నగర్ మాజీ ఎంపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ఢిల్లీలోని ఆమె కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ. ఇద్దరి మధ్య భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చలోకి వచ్చినట్టు తెలిసింది. అలాగే క్రీడల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி