గాంధీనగర్ 14వ వార్డులో వెలుగులు నింపిన ఏఈ

73பார்த்தது
గాంధీనగర్ 14వ వార్డులో వెలుగులు నింపిన ఏఈ
కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ 14వ వార్డులో వీధి లైట్లు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు గాంధీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సయ్యద్ ఎజాస్ అలీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిషన్ ఏఈ శ్రీనివాస్ ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన ఏరియ లైన్మెన్ ను పిలిపించి ఆయా స్తంభాలకు లైట్లు వేయించడం జరిగింది.

தொடர்புடைய செய்தி