వెరైటీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

58பார்த்தது
వెరైటీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవిఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వెరైటీ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. పట్టణంలో ఏర్పాటు చేసిన వెరైటీ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను పట్టణంలోని ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఉల్లాసంగా గడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, బుద్దారం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி