జంతు జనన నియంత్రణ నూతన గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

82பார்த்தது
జంతు జనన నియంత్రణ నూతన గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలి గుట్ట లక్ష్మీ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని బుధవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కౌన్సిలర్లు మోతిలాల్, ఖాజా పాషా, తిరుమల వెంకటేష్, జాజిమొగ్గ నరసింహులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி