ఉదండాపూర్ లో పర్యటించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

51பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో సక్రమంగా పరిహారం అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి జిల్లా అధికార బృందంతో కలిసి ఆర్&ఆర్ సైట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி