మహబూబ్ నగర్: మాజీ మంత్రికి వెంకట స్వామికి కలెక్టర్ నివాళులు

50பார்த்தது
మహబూబ్ నగర్: మాజీ మంత్రికి వెంకట స్వామికి కలెక్టర్ నివాళులు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయంలో శనివారం మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా కలెక్టర్ విజయేంద్ర బొయి వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి అనుసరించిన బాట మనందరికీ ఎంతో స్ఫూర్తిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కలెక్టర్ మోహన్ రావు, శ్రీనివాసులు, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி